15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” పాదయాత్రలో భాగంగా.. పత్తిచేలో పనిచేసుకుంటున్న రైతు కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ అయ్యా… మావి రెక్కాడితే గానీ, డొక్కాడని బతుకులు. మా…

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి మునుగోడుకీ బై ఎలక్షన్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కీ మునుగోడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి…

వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. తాడేపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం…

జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయింది:యనమల

జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయింది:యనమల అమరావతి : రాష్ట్రంలో అరిస్టోక్రాటిక్ పాలన నడుస్తోందని, జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు.బుధవారం ఆయన…

దుష్మాన్ పేట తండా మరియు సత్యనారాయణపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత, : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం పరిధిలోని దుష్మాన్ పేట తండా మరియు సత్యనారాయణపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో అవసరమైన వారికీ శస్త్రచికిత్స చేయించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈరోజు భూపతిరెడ్డి కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం కంటిచూపు మెరుగ్గా…

వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు

వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు ఎన్.ఎస్.పి కాలనీ వాసులకు న్యాయం చేయాలి-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసీపీ ప్రభుత్వంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.స్థానిక లింగంగుంట…

అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్)

మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో వారిని ఘనంగా స్వాగతం పలికేందుకు గాను ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో ప్రభుత్వ…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం తో, అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రం ను జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న డిప్యూటీ DMHO శ్రీమతి…

తిరుపతి యువ హీరోను ఆదరిద్దాం పోస్టర్ ఆవిష్కరణలో ఆర్.పీ.ఎస్ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి యువ హీరోను ఆదరిద్దాం పోస్టర్ ఆవిష్కరణలో ఆర్.పీ.ఎస్ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి – సాక్షిత, తిరుపతి బ్యూరో: ఎలాంటి సినీ సిఫార్సులు లేకుండా, స్వయం కృషి పై ఆధారపడి నటనలో ప్రతిభ కనబరిచిన తిరుపతి యువ హీరో ఉదయగిరి…

You cannot copy content of this page