అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్)

Spread the love

మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో వారిని ఘనంగా స్వాగతం పలికేందుకు గాను ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గాంధీ నివాసం నుండి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్) వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ రంగరావు తో కలిసి జెండా ఊపి ప్రారంభించి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్ర్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, అష్రఫ్, ఖదీర్, బోయాకిషన్, ప్రదీప్ రెడ్డి, సంతోష్, రవీందర్, రాజు,చంద్రమోహన్ సాగర్, సంపత్, పప్పు, జగదీష్,మోహన్ రావు,సురేష్ రవీందర్, జశ్వంత్, యశ్వంత్, రాజు, సంతోష్ ,నరహరి ,హరీష్, శ్రీరామ్ ,నవీన్ ,శ్రీనివాస్, శ్రీనివాస్ ,సాగర్, స్వరూప సాయి ,మహేష్ ,గణేష్, యాసిన్, రాజు సాగర్,కృష్ణ, యాకన్నా, విజయ్, టిల్లు, సాయి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page