ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావాలుస్వాతంత్ర్య సమరయోధుల త్యాగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి ఐక్యతకు ప్రతీక లు ఫ్రీడమ్ రన్ లు నాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వే ఫ్రీడమ్ రన్ లు *ఫ్రీడమ్ రన్ ర్యాలీలో…
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని…
ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ . పెడన పట్టణ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు మంత్రి జోగి రమేష్ ని కలసి వినతిపత్రాలు సమర్పించగా,అధికారులు…
75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీసాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి& ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె…
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరామర్శ సాక్షిత హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శాంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో నీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి.మరియువరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఆదేశాల మేరకు* శాయంపేట…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రాముడుపాలెం మరియు రాముడుపాలెం తండా, గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన…
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు… సాక్షిత : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శాఖకు చెందిన బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద కలిసి రాఖీ కట్టారు. ప్రేమానురాగాలను,…
జాతీయ సమైక్యత స్ఫూర్తి నింపేలా వజ్రోత్సవాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండలకేంద్రంలో నిర్వహించిన ప్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…
వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే 2022 2022 ఆగస్టు 13 – ప్రపంచ అవయవ దాన దినోత్సవం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు మరణానంతరం అవయవాలను దానం చేయడానికి ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని…
ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని…