రక్తదాన శిబిరం‘ ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

‘రక్తదాన శిబిరం‘ ప్రారంభించిన ఎమ్మెల్యే…

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరం‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, డాక్టర్ నవనీత, డాక్టర్ మమత మరియు మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు నాగిళ్ళ శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్ రావు, డాక్టర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మధు మోహన్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page