సాక్షిత : ప్రగతి భవన్లో రక్షా బంధన్ సందర్భంగా ఎమ్మెల్సీ కె.కవిత తన సోదరుడు,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కె. తారకరామారావుకు రాఖీ కట్టారు.
రాష్ట్రంలో, వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలవుతున్న అభివృద్దికి ఆకర్షితులై నూజెండ్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన T.అన్నవరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందినా పలు కుటుంబాల వారు (13 మంది) శుక్రవారం ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైయస్సార్…
జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే విస్తృత పర్యటన… జూలూరుపాడు మండలం గంగారం తండా గ్రామానికి చెందిన శివ కుమారి కుమార్తె సౌజన్య వెడ్స్ నరేందర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరైన వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ముఖ్యఅతిథిగా…
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు మరియు మహిళా నాయకురాలు, మహిళలు రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కలిసి రాఖీలు కట్టారు. ఈ…
ఆరెకపూడి గాంధీ ,డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టిన కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజదేవి రంగారావు
రాఖీ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ,డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టిన కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజదేవి రంగారావు
అన్నా చెల్లెల అనురాగ బంధానికి ప్రతీక రక్ష బంధన్…! సబీహా గౌసుద్దీన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని మహిళ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కి మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్…
ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో భీమా ప్రైడ్ అపార్ట్మెంట్స్, కౌండిన్య ఆర్మ్స్బర్గ్ అపార్ట్మెంట్స్, సిల్వర్ స్ప్రింగ్స్ మోడీ అపార్ట్మెంట్స్ లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం లో ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా అమృత సరోవర్ చెరువు కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో కలిసి చెరువు కట్టపై ర్యాలీ నిర్వహించారు. కట్టల పైన అనంతరం మెక్కలు నాటారు. ఈ…
కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కి వారి కార్యాలయంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరీమణులు
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కి వారి కార్యాలయంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరీమణులు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గాయత్రి హోమం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గాజులరామారం: పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటుచేసిన గాయత్రి హోమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన…