సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద నిర్వహించనున్న ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సభలో రైతులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ సురేష్, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు జే.శ్రీనివాస్, బండారి మహేష్, కుంటి వెంకటేష్, జగన్ నాయక్, వీరస్వామి, పిట్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Spread the love Election campaign of former minister KTR in Rajanna Sirisilla district రాజన్న జిల్లా : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్నర్ మీటింగ్లో కేటీఆర్ హాట్ కామెంట్స్…
Spread the love Drishti Pooja program of Soudamma Matla టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమంకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వట్టే జానయ్య యాదవ్ సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి రెండు…
Spread the love We will support mango farmers and victims of collapsed houses మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి…
Spread the love Beers are scarce in Hyderabad city అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని…
Spread the love Extensive campaign in Mokila village మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి…
Spread the love Top leaders of BJP who increased aggression in Telangana హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ…
Spread the love leopard died due to intense sun నారాయణపేట జిల్లా:తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు…
Spread the love Election campaign of Revanth Reddy in 3 constituencies పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ…
kcr,brs,
Spread the love Multi-storied structures covering the ponds సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల చింతలకుంట చెరువు మాయం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అక్కడ…