వార్డ్ లో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు

Spread the love


Nadipelli Diwakar Rao, the Mancharya legislator who toured the ward

మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 24,25 వార్డ్ లో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు

ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీచ్చారు..సంక్షేయ్మాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్,పార్టీ ముఖ్య నాయకులు,TBGKS నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page