కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి.. ప్రహరీ గోడలు.. స్మశాన వాటిక లోపల ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నాం ..

ఈ నాలుగున్నరేళ్లలో ఎంపీ కేశినేని నాని సహకారంతో కూడా.. నియోజకవర్గంలో స్మశాన వాటికల ప్రహరీ గోడల నిర్మాణాలు.. కమ్యూనిటీ హాల్ భవనాలు.. నిర్మాణాలు చేపట్టాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

స్మశాన వాటికల భూములు అన్యాక్రాంతం కాకుండా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో స్మశాన వాటిక లకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page