కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…

ఈ రోజు మసీదు బండ విలేజ్ లో గల స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా…

ఈ రోజు మసీదు బండ విలేజ్ లో గల స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా…

కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం మరియు స్మశాన వాటిక అభివృధికి సహకరించిన ఎమ్మెల్యే

కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం మరియు స్మశాన వాటిక అభివృధికి సహకరించిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని సన్మానించిన కుత్బుల్లాపూర్ కురుమ సంఘం సభ్యులు. * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బీరప్ప నగర్ ఆవరణలో కుత్బుల్లాపూర్…

ముస్లిం స్మశాన వాటిక స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీ నగర్ లో గల ముస్లిం సోదరుల స్మశాన వాటిక స్థలంపై నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్…

ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రూ.(181 లక్షలు) ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక (కైలాస వనం) ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు ,…

ప్రగతి నగర్ స్మశాన వాటికను మోడల్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ …

సాక్షిత : _ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ప్రజల వాడుకలో ఉన్న స్మశాన వాటిక మరియు డంప్ యార్డ్ స్థలాన్ని గత కొద్దీ రోజులుగా కొంతమంది అసాంగిక వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించటానికి…

అల్లా పూర్ హిందూ స్మశాన వాటిక పనులు కూడా పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు..

అల్లా పూర్ హిందూ స్మశాన వాటిక పనులు కూడా పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.. సాక్షిత : అనంతరం ముళ్ళకత్వ చెరువు పరిశీలించి.. చెరువు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు… అనంతరం JNNMURM కాలనీ పరిశీలించి…

మిర్యాల గ్రామ SC లకు స్మశాన స్తలాన్ని కేటాయించాలి

మిర్యాల గ్రామ SC లకు స్మశాన స్తలాన్ని కేటాయించాలి డా గోదా జాన్ పాల్ మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో సంవత్సరాల తరబడి స్మశానం భూమి లేక ఒక మనిషి చనిపోతే పాతి…

చింతల్ స్మశాన వాటికని మహాప్రస్థానం గా తీర్చిదిద్దుతాం కార్పొరేటర్ రషీదా

Corporator Rashida will make Chintal graveyard a mahaprasthanam. చింతల్ స్మశాన వాటికని మహాప్రస్థానం గా తీర్చిదిద్దుతాం కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ…. 128 చింతల్ డివిజన్లో గల చింతల్ భగత్ సింగ్ నగర్ పక్కనే ఉన్న స్మశాన వాటికను…

You cannot copy content of this page