మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి…
కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం పూర్తవడంతో ఆ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో…
కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…