షాపింగ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

Manchiryala MLA Nadipelli Diwakar Rao performed Bhumi Puja for the shopping complex

మంచిర్యాల జిల్లా :- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 36 లక్షల రూపాయల నిధులతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అధికారి రామ్ చందర్ రావు,మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్,PACS చైర్మన్ సందేల వెంకటేష, ప్రజాప్రతినిధులు ముఖ్యనాయకులు,పట్టణ కౌన్సిలర్లు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page