ఆటో యూనియన్ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన 50 మంది సీఐటీయు నుండి టీఆర్ఎస్ కేవీలో చేరిన ఆటో యూనియన్ కార్మికులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద గట్టు అశోక్…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు,…

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన…

ముఖ్యమంత్రి సహయ నిది చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహయ నిది చెక్కు పంపిణీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు జడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజు చొరవతో చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన తటుకోనూరి…

ఒలంపియాడ్ లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రభంజనం.

ఒలంపియాడ్ లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రభంజనం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు ఇంటర్నేషనల్ (ఏస్ ఓ ఎఫ్)ఒలంపియాడ్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్నేషనల్ ఎస్ఓఎఫ్ సంస్థ గోల్డ్ మెడల్స్ ను పాఠశాలకు…

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నగరంలోని జమ్మిబండ ప్రాంతంలో వున్న నారాయణ స్కూల్, జ్యోతి…

ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి.

ప్రజలను నట్టేట ముంచిన జగన్ రెడ్డి రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి…

బీసీ నాయకత్వాన్ని వాడుకున్న రోజే పార్టీలకు మనగుడా

బాపట్ల జిల్లా బీసీ నాయకత్వాన్ని వాడుకున్న రోజే పార్టీలకు మనగుడా..బాపట్ల జిల్లా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ, అధిక సంఖ్యలో ఉన్న బీసీలు ని, ప్రతి పార్టీ కూడా చిన్నచూపు చూస్తుందని,…

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ప్రకాశం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు -జగన్నన్నే మా నమ్మకం… ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు– ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదం.– రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులతో…

కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది

ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE