జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యానగర్ లో భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం, మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని, వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి,రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి,విద్యార్థులు,మైనార్టీ నాయకులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చిత్రు నాయక్ ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బద్దం లత జగన్,మైనార్టీ వెల్ఫేర్ సూపరిండెంట్ మహమూద్ అలి అఫ్సర్,RLC దాసరి రాజేందర్ ,ప్రిన్సిపాల్ మహేందర్,కౌన్సిలర్ లు కుసరి అనిల్,బోడ్ల జగదీష్,కమాల్, పంబాల రాం కుమార్,నాయకులు ప్రబాత్ సింగ్ ఠాగూర్,
వంశీ,రామకృష్ణ,తిరుపతి,మహేష్,కళాశాలసిబ్బంది,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం
Related Posts
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
SAKSHITHA NEWS సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్…
రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు.
SAKSHITHA NEWS రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు? అంత అన్నాం. ఇంత అన్నాం. ఎంతో గొప్పగా ఓ డేట్ కూడా అనౌన్స్ చేశాం. టైమ్ దగ్గర పడుతోంది. ఇంకో 9 రోజులే ఉంది.…