128 డివిజన్ (చింతల్) వివేకానంద నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ (చింతల్ ) వివేకానంద నగర్ చెందిన పండరి,కే.రాముల తామ మిత్ర బృందంతో రాజు ,గ్యానప్రకాష్ ,బాలకృష్ణ ,కుమార్ ,సుజాత సుమలత జానకి కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై వారి మిత్రబృందంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి మట్లడుతు కాంగ్రెస్ పార్టీ యువజన నయకుల కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా యువత శక్తిని మేల్కొలిపే దిశగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండ ఎగర వేయడం కాయం అని తెలియజేసారు .ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యాక్షులు శ్రవణ్ కుమర్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె.జేమ్స్ ,సిద్దనోళ్ల సంజీవరెడ్డి, పండరి రావు ,బాల్నే లలిత ,సరితా ,అంబదాస్,కుమారి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page