ఎంపీ నామ అధ్యక్షతన ‘దిశ’ కమిటీ సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ ( దిశ ) కమిటీ సమావేశం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం ( ఐడీవోసీ) లో జరుగుతుందని దిశ కమిటీ ఛైర్మన్ అయిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్…

దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

10 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సీజ్ — జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ సూర్యాపేట సాక్షిత ప్రతినిధి తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలని సూర్యాపేట పట్టణ పోలీసులు…

కాలేజి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశం

సాక్షిత : సికింద్రాబాద్ లో ఆదర్శవంతంగా అభివృద్ధి కార్యకలాపాలు : ఎంఎల్ఏ గాదరి కిషోర్ ప్రశంసలుసికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంపు కార్యాలయాన్ని ఎం ఎల్ ఏ గాదరి కిషోర్ సందర్శించారు. కార్యాలయం కర్యలాపాలు, సెట్విన్ సంస్థ పనితీరును…

స్కానింగ్ సెంటర్లను అకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియంవధ

కందుకూరు పట్టణంలో కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సుల్తాన్ మొహిద్దిన్ హాస్పిటల్, ముప్పారోశయ్య హాస్పిటల్, ప్రభుత్వఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల నందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియం వధ, జిల్లా ప్రోగ్రాం అధికారులు…

మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత : కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి…

ప్రజలకు ప్రభుత్వానికి వారదులు వార్డు వాలంటీర్లు – మేయర్ శిరీష

సాక్షితతిరుపతి : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వుంటున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాల సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి వారికి సేవా…

సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి…

సంక్షేమ సంఘం నూతనమండల కమిటీ ఏర్పాటు చేయడం

ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం లో నియోజకవర్గ అధ్యక్షులు యపర్థి వీరయ్య నియోజకవర్గం ప్రధాన కార్య దర్సి బట్టపోటుల వెంకటేశ్వరలు , పట్టణ యువజన సంఘం అధ్యక్షులు యాలక సుబ్బారావు ఇందిరా ప్రియ దర్శిని డిగ్రీ కళాశాల అధినేత గుమ్మ గాంగ…

చింతల్ లో ‘ఏఎండిఎస్ ఈ బైక్స్‘ షో రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “ఏఎండిఎస్ ఈ బైక్స్” షో రూంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి…

సంపూర్ణంగా హజ్ యాత్ర కొనసాగి, ఆ అల్లా దయ అందరి పై ఉండాలని కోరుకుంటున్నాను

ప్రతి ఒక్క హజ్ యాత్రికుడు ఈ వైద్య శిబిర అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * * సాక్షిత : తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా, లాటరీలో ఎన్నుకోబడిన, రంగారెడ్డి జిల్లా పరిసర హజ్ యాత్ర…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE