21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా

21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలి. 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని…

ఎల్లయ్యకు నివాళులర్పించిన కాటం వెంకటేశం

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరస్సు ఎల్లయ్య మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం ఎల్లయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికుటుంబాన్ని పరామర్శించి 5వేల…

జగద్గిరిగుట్టలో 41 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని సంజయ్ పురి కాలనీలో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 41 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక సీఐ క్రాంతి కుమార్…

ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని ఆర్జికె మరియు భూదేవి హిల్స్ లలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం కూకట్ పల్లి, హైదరాబాద్ వారిచే కిశోర…

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బస్తీల్లో మెరుగైన సౌకర్యాలు…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 74వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…జగద్గిరిగుట్ట డివిజన్ షిర్డీ హిల్స్-ఏ, బీలలో పాదయాత్ర…పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే…బస్తీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వరరావు , డిప్యూటీ DMHO శ్రీమతి సృజన ,డీసీ వెంకన్న , కార్పొరేటర్లు శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి…

మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగం

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.…

అయ్యప్ప సొసైటీ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వరరావు , డిప్యూటీ DMHO శ్రీమతి సృజన , డీసీ సుధాంష్ , కార్పొరేటర్లు జగదీశ్వర్…

నిజాంపేట్ లో అయ్యప్పను దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుగుతున్న శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీగణపతి పూజలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని…

మున్సిపాలిటీకి స్వర్గపురి వాహనం అందజేత

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ నూతనంగా స్వర్గపురి వాహనాన్ని కొనుగోలు చేశారు.ప్రభుత్వ ఆదేశానుసారంమున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానం చేసి జనరల్ బడ్జెట్ నిధులనుండి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE