మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష

మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్షను 2 రోజు కొనసాగిస్తున్న ఎర్రగొండపాలెం ఆర్యవైశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ హత్య కేసు కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా…

పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం

పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం:1లోని 29 కుటుంబాల చేంచువారికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఐటీ. వరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమలో ఐటీ. వరం MPTC పోట్ల గోవిందు ,టీడీపీ నాయకులు…

పేదింటి ఆడపిల్లలకు మేనమామ మన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్డ్ మోడల్ : ఎమ్మెల్యే వనమాసుజాతనగర్ మండలంలోనీ 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా సాక్షిత : కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సుజాతనగర్ మండలంలోని…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

ప్రగతి యాత్ర‘లో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లో పాదయాత్ర…బస్తీ అభివృద్ధికి సహకారం అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… *సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని…

కల్వర్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మార్కెట్ వద్ద రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటికి…

గ్రామ సంస్కృతికి ప్రతి బింబం నాభిశిల ఉత్సవం – దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో జరుగుతున్న నాభిశిల ఉత్సవానికి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య లతో…

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి…

ఏఆర్ మొబైల్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీ జల్ పల్లి గ్రామంలో ఏఆర్ గ్రూప్ వారి సౌజన్యముతో…ఏఆర్ మొబైల్స్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు…

“సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపుతాం”- మంత్రి కాకాణి

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:* : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు సైదాపూర్ మండలం సైదాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదిక సైదాపూర్ లో జరిగిన ఫర్టిలైజర్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో నకిలీ, విత్తనాలు మందులు నిషేధిత విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE