ఏఆర్ మొబైల్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Spread the love

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీ జల్ పల్లి గ్రామంలో ఏఆర్ గ్రూప్ వారి సౌజన్యముతో…ఏఆర్ మొబైల్స్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు

తధానంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జల్ పల్లి లో రోడ్లను పరిశీలించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా , వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్ధన్ , కౌన్సిలర్స్ శంషుద్దీన్ లక్ష్మీనారాయణ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి , సీనియర్ నాయకులు షేక్ జహంగీర్ , సయిద్ పటేల్ , సూరెడ్డి సత్తిరెడ్డి , పోలేమోని నాగేష్ ముదిరాజ్ , యంజాల అర్జున్ , షేక్ జహీరుద్దీన్, సయిద్ ఇంద్రిస్ మల్లికార్జున్, నవాజ్ భాయ్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page