మున్సిపాలిటీకి స్వర్గపురి వాహనం అందజేత

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ నూతనంగా స్వర్గపురి వాహనాన్ని కొనుగోలు చేశారు.
ప్రభుత్వ ఆదేశానుసారం
మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానం చేసి జనరల్ బడ్జెట్ నిధులనుండి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లయ్య, వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి కమిషనర్ మందడి రామ దుర్గారెడ్డి, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page