చింతల్ లో ‘ఏఎండిఎస్ ఈ బైక్స్‘ షో రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే.

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “ఏఎండిఎస్ ఈ బైక్స్” షో రూంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, నాయకులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page