టిడిపి కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన :కూరపాటి

Spread the love

Visited TDP worker and provided financial assistance: Kurapathi

టిడిపి కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన :కూరపాటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సోమవారం నాడు ఖమ్మం నగరంలోని మూడవ పట్టణానికి చెందిన తెలుగుదేశంపార్టీ కార్యకర్త
గీత వేణు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశంపార్టీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు వారి ఇంటికెళ్లి పరామర్శించటం జరిగింది,


వేణు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది, వారికీ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు, పరామర్శించిన వారిలో గుత్తా సీతయ్య, పారిస్ వెంకన్న, కందిబండ నరసింహారావు, బాతరాజు కనకయ్య, తలపనేని జయరాం, శీలం రాములు,
కుసుమ రాము, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page