నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు

Spread the love

The national flag was unveiled with the leaders

సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , శ్రీవివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జై తెలంగాణ జై జై కేసీఆర్, జై జై యం కె ఆర్ అనే నినాదాలతో దద్దరిల్లిన వార్డు ప్రాంగణం…


ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీర రెడ్డి, కూకట్పల్లి నియోజకవరగా బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, జాహెద్ షరీఫ్ బాబా, సయ్యద్ రియాజ్, అబ్దుల్ హమీద్, యోగిరాజు, సుంకన్న, శ్రీనివాస్ యాదవ్, విష్ణు, బ్రహ్మం, మల్లికార్జున్, సత్యనారాయణ, బాలయ్య, తులసి, రవీందర్ రెడ్డి, ఇస్మాయిల్, సుదర్శన్, సంజీవరెడ్డి, చాంద్ సాబ్,అబ్దుల్ రజాక్, సలావుద్దీన్,రాంబబు, మల్లేష్, రేవతి,గీత,వెంకటమ్మ, సునీత, షమ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page