కూకట్ పల్లి నియోజకవర్గ బ్లాక్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం, పార్టీ గెలుపు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, కార్యాచరణపై…
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ శంకర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు MPని మర్యాదపూర్వకంగా కలిశారు. MP మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని…
శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా*రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో వారి నివాసంలో…
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి శంకర్పల్లి: మార్చ్ 23: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి…
మీ గెలుపులో భారీ మెజార్టీతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కీలకంగా మారనుంది: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …* మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన రాగిడి లక్ష్మారెడ్డిఉదయం కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి…
ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణపాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి మండలం ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని…
మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కి తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు పూల గజమాలతో సన్మానం.
మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య హిందూపురం నుంచి వచ్చిన అభిమానులు గజమాలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను ఘనంగా సన్మానించారు. మంచి మనసున్న ఉన్నత చదువులు చదివిన మీలాంటి వ్యక్తులకి…
చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్
చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీమ్ భరత్ అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో భారీ మెజారిటీ ధ్యేయంగా, ముఖ్యంగా మహిళలలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను…
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయం నుండి యాదాద్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీ విజయం సాధించినందుకు సైకిల్ యాత్రను చేపట్టిన వి…