భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే కి వినతి సమర్పించిన నాయకులు. కేంద్రంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996వ సంవత్సరం సంక్షేమ బోర్డు చట్టం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2009వ సంవత్సరం నుండి అమలు జరుగుచున్నాయి వైయస్సార్ పార్టీ అధికారంలో వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు జరగడంలేదని ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇసుక బ్యాన్ చేశారు కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ లేబర్ అధికారులు ఇచ్చిన 1214 మేము ఇచ్చిందని సంక్షేమ పథకాలు అమలు కోసం ఏర్పాటుచేసిన బిల్డింగ్ నిర్మాణ దగ్గర వన్ శాతం వసూలు చేసిన పన్ను నిర్మాణ కార్మికుల కుటుంబాలకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వాలు ఏ ఇతర అవసరాలకు వాడకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయవలసిన ప్రభుత్వం అమలు చేయకుండా కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సంక్షేమ బోర్డు 1150 కోట్ల రూపాయలను నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని నిధులను సంక్షేమ బోర్డుకి జమ చేసి రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికుల సంక్షేమ పథకాల అమలు చేయాలని గతం నుండి పెండింగ్లో ఉన్న క్లైములు పాతవి శాంక్షన్ చేసిన వాటికి నిధులు విడుదల చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేస్తున్న మాదిరిగా పెన్షన్ స్కాలర్షిప్లు ప్రమాద బీమా సహజ మరణాలు వితంతు పెన్షన్, వివాహ కానుక నిర్మాణ కార్మికులకు సైకిళ్ళు గృహ నిర్మాణాలకు లోన్లు పథకాలు అమలు చేయాలని నిర్మాణ కుటుంబాల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ హెల్ప్ బోర్డును పునర్దన చేసి సంక్షేమ పథకాలు యధాతధం చేయాలని కోరుచున్నాము. ప్రధానమైన డిమాండ్స్ :- పెండింగ్ క్లైములు పరిహారము తక్షణమే కార్మికులకు చెల్లించాలి, 2019వ సంవత్సరం పథకాలు నిలుపుదల తేదీ నుండి జరిగిన పెళ్లిళ్లు ప్రసూతి ప్రమాద సహజ మరణాల పరిహారాలు పొందే అవకాశం కల్పించాలి, అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ అమలు చేయాలి, భవన నిర్మాణ కుటుంబాల్లోని పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా మళ్లించిన సంక్షేమ బోర్డును నిధులను సంక్షేమ బోర్డుకు జమ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి, పై డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించి తగిన న్యాయం చేస్తామని తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ డి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి బి శ్రీరాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి. ముని రాజు, జిల్లా కమిటీ సభ్యుడు నారాయణస్వామి, నగర కమిటీ అధ్యక్షులు పి చిన్న, కమిటీ సభ్యులు దాసు తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love ఎన్బీఈఎంఎస్ నిర్వహించే జీప్యాట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఫార్మసీ అనుబంధ యూనివర్సిటీలు/ కళాశాలలు/ సంస్థల్లో ఎం.ఫార్మసీ, పీహెచ్డీలో ప్రవేశానికి జీప్యాట్ స్కోరు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమానం ఉత్తీర్ణులైన వారు అర్హులు.…
Spread the love నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో…
Spread the love ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్…
Spread the love భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత…
Spread the love ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్ గ్లాసెస్) ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు కు చెందిన వై పి ఎస్ హాస్పిటల్…
Spread the love మండుటెండలో వాహనాలను తనిఖీచేసిన సీఐ.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తల్లాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్లూరుకు వెళ్లే రోడ్డులో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ చెక్ పోస్ట్…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్…
Spread the love జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత…
Spread the love బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న…
Spread the love శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ…