భూ దందాల పై మంత్రి తుమ్మలకు ఉపేంద్ర బాయి వినతి.

గత ప్రభుత్వ హయాంలో యద్దేచ్చగా భూ దందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని , వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి…

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి

హైదరాబాద్: గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి,అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి,జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని,…

జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు

జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…
Whatsapp Image 2023 10 13 At 4.21.40 Pm

మంత్రి కేటీఆర్ కి వినతి పత్రం అందించిన*

అలంపూర్ నియోజకవర్గ అసమ్మతినేతలు & ప్రజా ప్రతినిధులు*_హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని అలంపూర్ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం ను…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి

అశ్వారావుపేటలో అంగన్వాడి ఉద్యోగుల మానవహారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి అశ్వారావుపేట సాక్షిత న్యూస్…….. అంగన్వాడి ఉద్యోగులనుపర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్ పెంపు, గ్రాడ్యుటి ఇతర సమస్యలు పరిష్కరించాలని, అశ్వారావుపేట రింగ్ రోడ్డు లో అంగన్వాడి…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి-కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు వినతి..

దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన…

మౌలిక సదుపాయాల రూప కల్పన గురించి కృషి చేయగలరని వినతి పత్రం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో మర్యాద పూర్వకంగా కలిసిన 1వ డివిజన్ ఎపిఆర్ ప్రణవ్ అంటిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా ఇటీవలే…

ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.…

జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు

జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మరియు గాజులరామారం జంట సర్కిల్లోని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఔట్…

You cannot copy content of this page