పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

Spread the love

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ మరియు మోడీ అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .

ఈ కార్యక్రమం లో డా.ఎస్ మల్లారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,కార్పోరేటర్ శేషగిరిరావు, వాసు, వెంకట్ రెడ్డి,బాలకృష్ణ గౌడ్ , కోటి రెడ్డి , సందీప్ గౌడ్, నాగ దీప్ గౌడ్, మనోహర్ , జ్ఞానేశ్వర్ గౌడ్,కృష్ణ తేజ , బిల్డర్ సత్యం , వీరయ్య, చామంతి శ్రీను , రమణమూర్తి ,గోపాల్ రెడ్డి, వినోద్ గౌడ్ , శ్రీను, నవీన్ బచ్చు , ఆంజనేయ రెడ్డి, రాజు , కృష్ణ , చారీ, సురేందర్ రెడ్డి కేబుల్, పవన్ కుమార్, నర్సింహా రాజు, శ్రీనివాస్, శివాజీ, సత్యనారాయణ,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, కృష్ణ, సాయిలు, శ్రీను ముదిరాజ్, నందు గౌడ్, శ్రవణ్ గౌడ్,మహేష్ గౌడ్,నరేష్, వెంకట్, మహేష్, అభిద్, మూర్తి, శ్యామ్, శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download ap

Related Posts

You cannot copy content of this page