15 లక్షల రూపాయలు సొంత నిధులు అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి .

Spread the love

Patancheru MLA Goodem Mahipal Reddy who gave his own funds of 15 lakh rupees.

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 35 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 1947 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు 15 లక్షల రూపాయలు సొంత నిధులు అందజేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .

హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు.

Related Posts

You cannot copy content of this page