గండేపల్లి గ్రామంలో NRUM నిధులు రూ.20.80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన Y.S.R. విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. గండేపల్లి గ్రామంలో కేడిసిసిబి నిధులు రూ.9.35 లక్షల అంచనా…
గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు ఖరీఫ్, రబీ, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నిధులు తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నాం: సీఎం జగన్ పంటనష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించాం వివక్ష, లంచాలకు తావు…
వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…
గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు… మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెదపాలెం…
శంకర్పల్లి మండల, మున్సిపాల్టీ ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ను కోరారు. ఆయన నివాసంలో భీమ్ భరత్ ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం నుండి రెండున్నర కోట్లు…
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు 9 లక్షల రూపాయలతో నూతనంగా వేస్తున్న CC రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ కుతాది…
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…
వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి నిర్వహించే మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడా రం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించ డానికి మరియు. యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను…
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులను చేపట్టామని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తమదే అగ్ర స్థానమని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో రూ.55 కోట్ల…
అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి
సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…