రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…
Whatsapp Image 2024 01 25 At 12.31.26 Pm

రైతు బీమా 5లక్షల రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భర్త నారాయణ గౌడ్ కు గత ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను గద్వాల…

47 యానాది కుటుంబాలకు 5వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత

వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన లో తుఫాన్ భాదితులకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం…

మానవత్వంతో 50 వేల రూపాయలు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పిన రవి.

ఐజ పట్టణంలో కొత్త బస్టాప్ నుంచి పాత బస్టాండ్ పోయే దారిలో 50వేల రూపాయలు దొరకడంతో మానవతా హృదయంతో ఐజ పట్టణానికి చెందిన ఉప్పరి రవి పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారు అందుకు పోలీసులు రవి గొప్ప మనసుకు అభినందనలు తెలియజేశారు…

విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది.

విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. -జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విద్యా, వైద్యం పై రాష్ట్ర…

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

మనబడి కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు మళ్లింపు: ఎంపీపీ వైయస్సార్

పాఠశాల అభివృద్ధి శూన్యం : ఎంపీపీ వైయస్సార్ వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: ఎంపీపీ వైయస్సార్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదర్ గూడా గ్రామం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ఎంపీపీల పొరమ్ అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల…

50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

శంబిపూర్ గ్రామవాసి అయినటువంటి బిజెపి కార్యకర్త అక్కమొల రాజు (కుర్మ రాజు) అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మరియు వారి పిల్లల చదువులకు…

ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్

ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…

వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.. అనంతరం వికలాంగులకు…

You cannot copy content of this page