మనబడి కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు మళ్లింపు: ఎంపీపీ వైయస్సార్

Spread the love

పాఠశాల అభివృద్ధి శూన్యం : ఎంపీపీ వైయస్సార్

వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: ఎంపీపీ వైయస్సార్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదర్ గూడా గ్రామం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ఎంపీపీల పొరమ్ అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్కూల్ మొత్తం తిరిగి చూశాను ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూంలో పలుగులతో కూలిపోయే స్థితిలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మనబడి కార్యక్రమం పెట్టి కొన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పక్కదారి పట్టించారు కానీ పాఠశాలలు మాత్రం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఇక్కడ వచ్చి చూస్తే అభివృద్ధి ఇంతవరకు చేశారు ఎన్ని నిధులు దోచుక తిన్నారని ఇప్పటికైనా ప్రజలు మేలుకొని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు

Related Posts

You cannot copy content of this page