తెలంగాణ సీఎస్ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసులకుసీఎస్ శాంతి కుమారి ఫిర్యాదు

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబ‌ర్ ద్వారా ఫోన్లు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ రోజా జీవిత చరిత్ర పేరుతో బుక్ రిలీజ్ చేశారు..

ఈ కార్యక్రమంలో మినిస్టర్ అంబటి రాంబాబు పాల్గొన్నారు..

మేము సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో…

ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి పరార్

ప్రేమ పేరిట ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో మృగాడు. ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. కాదంటే చంపేస్తా.. నేనూ చచ్చిపోతానని బెదిరించి మారీ ఆమెను వేధించి మరీ వివాహం చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. పెళ్లి జరిగిన రోజే…

క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన

[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు…

విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సు

‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. మరియు ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,మరియు ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు..!!

పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌

హైదరాబాద్‌: పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్‌ను అదుపులోకి తీసుకున్నారు.…

భూముల పేరుతో డ్రామా

భూముల పేరుతో డ్రామా: రైల్వే జోన్ సాధన కమిటీ రైల్వే జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై రాష్ట్రం, కేంద్రం ఆడుతున్న డ్రామగానే చూడాలని రైల్వే జోన్ కోసం పోరాటాలు…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ లోని SVIT ఆడిటోరియంలో…

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైబర్ నేరగాళ్లు అందివచ్చిన…

You cannot copy content of this page