ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్

Spread the love

ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.

ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని తెలిపారు. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు పెద్దపీట ఉన్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉట్ల మత్స్యశాఖ అధ్యక్షులు సుంకరబోయిన మహేష్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పూజారి రాజు వార్డ్ మెంబర్ బోగురు లక్ష్మణ్ సీనియర్ పూజారి వెంకయ్య బొగురు సత్యనారాయణ బొగురు మల్లేష్ వీరబోయిన సాయికుమార్ బొగురు బాలేష్ పూజారి పెద్ద శీను కర్రే నాగరాజు పూజారి రమాకాంత్

Related Posts

You cannot copy content of this page