గద్వాల మండలం,అనంతపురం గ్రామ సమీపంలో రొడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం.

మహేశ్వరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా(కేబీతండా)కు చెందిన నేనావత్‌ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ…

ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై “సమ్ టోటల్…

ఒక కిలో మీటరు మేర సున్నం చెరువు ను కబ్జా చేసిన భూభాకసురుడు

చెరువు కబ్జా జరుగుతున్న చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించిన ఇరిగేషన్, రెవెన్యూ, GHMC అధికారులు*కబ్జా జరిగిన చెరువు ను వెంటనే పునరుద్ధరించి అక్రమ కట్టడాలు కూలగొట్టి చెరువును సంరక్షించాలి .కబ్జా దారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే…

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

ప్రకాశం : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల…

వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే ఒక నూతన అధ్యాయం ఎమ్మెల్యే ప్రసన్న

పేదోడికి, పెత్తనదారునికి మహాసంగ్రామం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇంటి వద్ద సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి సేవలు అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు, కోవూరు రుక్మిణి కళ్యాణ మండపం…

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

ఒక వ్యక్తి నూతిలో పడినట్లు సమాచారం

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెంలో నిన్న రాత్రి సుమారు ,11 గంటల ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో కోడిపందాలు నిలిపివేసి రోడ్డుపై కి వచ్చారు. ఇంతలో పోలీసులు రావడంతో అక్కడినుండి వెళ్ళిపోయే క్రమంలో…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.…

ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే..

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ముఖ్యంగా జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెరుగ్గా…

You cannot copy content of this page