తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

Spread the love

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది.

ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.

దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు.

ఇంతలోనే సింహం అతడిపై దాడి చేసింది. అతడు అక్కడికక్కడే మరణించాడు.

అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

You cannot copy content of this page