గద్వాల మండలం,అనంతపురం గ్రామ సమీపంలో రొడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…

మద్యపాననిషేధంపై మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తి వైస్ జగన్మోహన్ రెడ్డి..

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య .. నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య పూర్తిగా మద్యపానం చేసి ఓట్లు అడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి అసత్య మాటలను ఖండిస్తూ వారి…

మహారాజ్ పేటలో కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు శంకర్పల్లి మండల మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో…

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే రూ.200 కోట్లకు మైలవరం టికెట్ ను బాబు అమ్ముకున్నారని ఉమానే చెప్పారు చంద్రబాబుకి విశ్వాసపాత్రుడు పెద్దబాబు ఐతే చిన్నబాబు తానే అని చెప్పుకునే వ్యక్తి ఉమానే పేదవాడికి సీటిచ్చి సీఎం జగన్…

ఒక వ్యక్తి నూతిలో పడినట్లు సమాచారం

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెంలో నిన్న రాత్రి సుమారు ,11 గంటల ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో కోడిపందాలు నిలిపివేసి రోడ్డుపై కి వచ్చారు. ఇంతలో పోలీసులు రావడంతో అక్కడినుండి వెళ్ళిపోయే క్రమంలో…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.…

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు……

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు…

You cannot copy content of this page