రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు…

సుబ్బారావు లాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుఆయన ఎంతో గొప్ప వ్యక్తి

బతికినంత కాలం విలువలతో జీవించారు వారి పవిత్రాత్మకు శాంతి కలగాలి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సంస్మరణ సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళ పుట్టిన వారు గిట్టక తప్పదు కానీ తన మామ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు బతికినంత కాలం ఎంతో…
Whatsapp Image 2024 01 24 At 6.06.18 Pm

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా:తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు.…
Whatsapp Image 2024 01 21 At 7.09.17 Pm

వాగులో పడి వ్యక్తి మృతి

శంకర్పల్లి :జనవరి 21(సాక్షిత న్యూస్) :- వాగులో పడి మృతి చెందిన ఘటన శంకర్పల్లి పరిధిలోని జన్వాడ గ్రామంలో చోటుచేసుకుంది . జన్వాడ గ్రామంలోని చాకలి కృష్ణ (45) వాగులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మోకిలా పోలీసులు ఘటన…
Whatsapp Image 2023 10 30 At 3.45.30 Pm

ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి సాక్షిత : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపునారాయణ్ ఖెడ్ సభకు…

అహింసా మార్గంద్వారా ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ.

అహింసా మార్గంద్వారా ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ. నీతి, నిజాయితీకి నిలువుటద్దం శాస్త్రి గాంధీజీ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చిన జగన్. బ్రిటిష్ వారు గాంధీ ని సత్యాగ్రహం చేయనిచ్చారు కానీ, నేడు ఏపీ లో కనీసం నిరసన…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కును అందజేసిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధి మల్లంపేట్ కు చెందిన దూసకంటి కవిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.…

అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి

ప్రకాశం అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి.. కంభం బస్టాండ్ లో అపస్మారక స్థితిలో పడిఉన్న వ్యక్తి.. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి ఆర్టీసి కంట్రోలర్ కు తెలుపగా 108 కు కాల్ చేసిన ఆర్టీసి కంట్రోలర్.. 108 లో కంభం ప్రభుత్వ…

మహోన్నతమైన వ్యక్తి డా.వైయస్సార్ – పోకల దేవదాస్

చిట్యాల సాక్షిత ప్రతినిధి అనేక సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనికాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాసు అన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దేవదాస్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని…

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

నార్కట్పల్లి సాక్షిత ప్రతినిధి నార్కట్పల్లి మండలం లింగోటం గ్రామం చెరువులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్పల్లి పట్టణానికి చెందిన ఏళ్ల శివ అనే వ్యక్తి లింగోటం గ్రామం చెరువులో ప్రమాదవశాత్తు…

You cannot copy content of this page