ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

Spread the love

నార్కట్పల్లి సాక్షిత ప్రతినిధి

నార్కట్పల్లి మండలం లింగోటం గ్రామం చెరువులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్పల్లి పట్టణానికి చెందిన ఏళ్ల శివ అనే వ్యక్తి లింగోటం గ్రామం చెరువులో ప్రమాదవశాత్తు స్కూటీ తో సహా పడిపోవడంతో ఈత రాక చనిపోవడం జరిగింది. ఈత రాకపోవడం వల్ల చనిపోయినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేస్తున్నామని ఎస్సై సైదా బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page