బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్

రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న హోంగార్డ్ రవి, సదరు హోంగార్డ్ ను ప్రశంసించిన వరంగల్ పోలీస్ కమిషనర్ మరియు అభినందించిన ఏసిపి సత్యనారాయణ, సీఐ శ్రీధర్.

తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పండి రఘురాం

దినేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం అసంతృప్తిగా ఉన్న రఘురాం ప్రజల శ్రేయస్సు నాకు ముఖ్యం ఉత్తర ప్రదేశ్ మాజీ సి.ఎం ములయం సింగ్ యాదవ్, అఖిలేష్ బలపరిచిన పరిచి న బిసి ,యస్ ,ఎస్టీ, మైనారిటీ, ఓ సి, నిరుపేదలు అభ్యున్నతి…

ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38)…

అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త

అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త ను ,ప్రియుడు ,తన తండ్రి తో కలసి హతమార్చిన వైనం…పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు..అసలు స్టొరీ ఏంటి అంటే? అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ…
Whatsapp Image 2024 01 21 At 7.09.17 Pm

వాగులో పడి వ్యక్తి మృతి

శంకర్పల్లి :జనవరి 21(సాక్షిత న్యూస్) :- వాగులో పడి మృతి చెందిన ఘటన శంకర్పల్లి పరిధిలోని జన్వాడ గ్రామంలో చోటుచేసుకుంది . జన్వాడ గ్రామంలోని చాకలి కృష్ణ (45) వాగులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మోకిలా పోలీసులు ఘటన…

శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమం

KPHB రోడ్ నెంబర్ 3 శివాలయం దేవాలయం ప్రాంగణంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అయ్యప్ప స్వాములు మరియు భక్తులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక…

హఫీజ్పెట్ విలేజ్ లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ విలేజ్ లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు భక్తులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ . ఈ…

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గాగిల్లాపుర్ లో గుడిసె లక్ష్మణ ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు…

You cannot copy content of this page