తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పండి రఘురాం

Spread the love

దినేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం అసంతృప్తిగా ఉన్న రఘురాం

ప్రజల శ్రేయస్సు నాకు ముఖ్యం

ఉత్తర ప్రదేశ్ మాజీ సి.ఎం ములయం సింగ్ యాదవ్, అఖిలేష్ బలపరిచిన పరిచి న బిసి ,యస్ ,ఎస్టీ, మైనారిటీ, ఓ సి, నిరుపేదలు అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ, జాతీయ పార్టీ ( తెలుగు జనతా పార్టీ ) టి.జె.పి అధ్యక్షులు పెద్ది చెట్టి వెంకటేశ్వర రావు, కోవూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ లో నియోజకవర్గం బి సి నాయకులు గా పని చేస్తున్న పండి రఘురామ్ ని కలసి తమ పార్టీ తరుపున కోవూరు నియోజకవర్గం ఎం.ఎల్.ఎ. గా పోటీ చేయమని కోరుతున్నట్లు సమాచారం, ఇటీవల కోవూరు లో జరుగుతున్న రాజకీయ పరిణామల దృష్ట్యా, కోవూరు పోలం రెడీ కి ఎం.ఎల్.ఎ టికెట్ఆశించి రాకపోవడం వల్లన, పోలం రెడ్డి కి సన్నిహితులు,రఘురామ్ టీడీపీ తీరు ఫై అసంతృప్తి గా ఉన్న రఘురామ్ పార్టీ కి దూరం గా ఉండడం, అందరికి తెలిసిన విషయమే, దీనితో ఆ సహనాయకి గురై చాలా మనస్థాపనతో ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page