సోనియమ్మకు రుణపడి ఉంటా

Congress Khammam MP candidate Raghuram Reddy owes to Soniyamma తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.…

గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రదర్శన అదుర్స్

Congress MP candidate Dhanshana Adurs said that donkey egg was given కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదివ్వలేదు.. ఇదివ్వలేదు అని ప్రచారం చేయడమే కాదు.. అసలు ఏమిచ్చిందో వ్యంగ్యంగా వివరించేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ…

ఉప ముఖ్యమంత్రిని కలిసిన రఘురాం రెడ్డి

ఉప ముఖ్యమంత్రిని కలిసిన రఘురాం రెడ్డి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి సోమవారం కలిశారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ…

మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి

మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారo ఆయన సత్తుపల్లి లో జరిగిన క్రిస్టియన్…

పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం

పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి…

మంత్రి పొంగులేటి తో కలిసి రఘురాం రెడ్డి పర్యటన

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ముమ్మరంగా పర్యటించారు. పోలిశెట్టి గూడెంలో కోదండ శ్రీ రామాలయం, రాంక్యాతండాలో శ్రీ సీతారామచంద్రస్వామి…

నూతన జ్యువెలర్స్ షాప్ ను సందర్శించిన మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి

స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పండి రఘురాం

దినేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం అసంతృప్తిగా ఉన్న రఘురాం ప్రజల శ్రేయస్సు నాకు ముఖ్యం ఉత్తర ప్రదేశ్ మాజీ సి.ఎం ములయం సింగ్ యాదవ్, అఖిలేష్ బలపరిచిన పరిచి న బిసి ,యస్ ,ఎస్టీ, మైనారిటీ, ఓ సి, నిరుపేదలు అభ్యున్నతి…

You cannot copy content of this page