మహారాజ్ పేటలో కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

Spread the love

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు శంకర్పల్లి మండల మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో బాధ పడుతూ ఇంట్లోనే ఉంటున్నాడని, ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడని ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై కోటేశ్వరరావు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page