మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన…
మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.
మంచిర్యాల – జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిషుమా(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది, దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి…
సీసీ టీవీ ఫుటేజ్లో సంచలన దృశ్యాలు విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు విధుల్లో ఉండగానే గన్తో పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఐదు గంటల షిఫ్ట్ డ్యూటీకి హాజరైన శంకర్రావు ఏడు గంటల సమయంలో తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్…
కేరళలోని వాయనాడ్లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29…
పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం…
ముగ్గురు కుమారులకు ఉరివేసి చంపి తండ్రి సుసైడ్ చేసుకున్న గటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి టంగటూరి కి చెందిన నీరటి రవి (33) నెట్వర్క్ మార్కెటింగ్…
అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం…
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకుంది.పోలీసులు…
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు శంకర్పల్లి మండల మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో…