దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

Spread the love

కేరళలోని వాయనాడ్‌లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29 గంటల పాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు పాశవికంగా దాడి చేశారు.

దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సీఎం విజయన్ ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page