దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పైమే, 11 సాయంత్రం 6-00 గంటల

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పైమే, 11 సాయంత్రం 6-00 గంటల నుండి ఒపినియన్ పోల్ పై నిషేధం – జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్….. సాక్షిత వనపర్తి : దేశంలో పార్లమెంట్…

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మైలవరం మండలం పోందుగుల గ్రామం లో ఎన్నికల ప్రచారం…

దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

కేరళలోని వాయనాడ్‌లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29…

24 గంటల వ్యధిలోనే బోరు ఏర్పాటు….

హర్షం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు గ్రామం శ్రీనివాస కాలనీ వాసులు… ‘ఇదే కదా ఎమ్మెల్యే ఆర్కే మార్క్ పని తీరు’ అంటూ ప్రశంసలు.. నిన్న ఆత్మకూరు శ్రీనివాస కాలనీ నందు ఇటీవల నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ స్థలాల ప్రహరీ గోడల ప్రారంభోత్సవానికి…

స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం

శబరిమల:-శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.…

వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది… టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారుభక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాంభక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాంభక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాంకర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని…

మూడు గంటల కరెంటు ఇచ్చే వారి వైపు కాదు మూడు పంటలు పండే సదుపాయం కల్పించే కెసిఆర్ సార్ వైపు రైతులుంటారు

సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేవెళ్ల…

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన

సాక్షిత : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కేపిహెచ్బి డివిజన్ లోని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఫోరం మాల్ సర్కిల్లో రైతులకు మద్దతుగా నిలుస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను…

సొంటిరెడ్డి పున్నారెడ్డి ని 36 గంటల నిరాహార దీక్ష

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ని 36 గంటల నిరాహార దీక్ష చేయకుండా గృహనిర్బంధం చేసిన అనంతరం అరెస్టు చేసి గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసు అధికారులు . పేదవారికి చందాల్సినటువంటి…

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా మారేడ్ పల్లి లోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో…

You cannot copy content of this page