మహారాజ్ పేటలో కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు శంకర్పల్లి మండల మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో…

వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

సిరిసిల్లలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సిద్ధిపేట జిల్లా కేశవపూర్ కు చెందిన బొమ్మగాని స్రవంతికి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన రావుల నాగరాజుతో 2018లో వివాహమైంది. సిరిసిల్ల బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే నాగరాజు, లాస్యకు ఇద్దరు పిల్లలు…
Whatsapp Image 2024 01 24 At 11.50.22 Am

సూర్యాపేట జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద అతడు సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు…
Whatsapp Image 2024 01 12 At 12.30.24 Pm

డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య

హన్మకొండ జిల్లా హసన్పర్తి SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల…
Whatsapp Image 2023 11 03 At 1.28.36 Pm

ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా వైరాలో ఉదయం విషాదం చోటుచేసుకుంది. వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బోనకల్ మండలం రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారీగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి…
Whatsapp Image 2023 10 17 At 3.49.40 Pm

అధికారుల వేధింపులకు మహిళా కండక్టర్ ఆత్మహత్య?

ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో ఆర్టీసీ మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12 న ఆమె సస్పెన్షన్ గురైంది. దీంతో…
Whatsapp Image 2023 10 13 At 12.25.46 Pm

కానిస్టేబుల్ ఆత్మహత్య.

కానిస్టేబుల్ ఆత్మహత్య. నరసరావుపేట ప్రకాష్ నగర్ లో కానిస్టేబుల్ రాజేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసుస్టేషన్ లో ఎస్. రాజేష్ (40) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు కూడా…

ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్

కడప – కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి…

యువతి దూకి ఆత్మహత్య

తాడేపల్లి ఉండవల్లి సెంటర్ బకింగ్ హోమ్ కెనాల్ లో సుమారు 25 సంవత్సరాల యువతి దూకి ఆత్మహత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు

విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్‌ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.. మృతులు వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు…

You cannot copy content of this page