కానిస్టేబుల్ ఆత్మహత్య.

Spread the love

కానిస్టేబుల్ ఆత్మహత్య.

నరసరావుపేట ప్రకాష్ నగర్ లో కానిస్టేబుల్ రాజేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసుస్టేషన్ లో ఎస్. రాజేష్ (40) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు కూడా విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో రాజేష్ మానసిక ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు కుటుంబ కలహాలతో కుంగిపోయారు. భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఇంట్లో లేని సమయాన్ని ఎంచుకున్నారు. గురువారం శీతల పానీయంలో పురుగు మందు కలిపి తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఊరు వెళ్లి తిరి గొచ్చిన భార్యకు భర్త విగజీవిగా కనిపించడంతో విలపించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసరావుపేట గ్రామీణ ఎస్సై బాలనాగిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Whatsapp Image 2023 10 13 At 12.25.46 Pm

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page