ముగ్గురు కొడుకులు ఉరివేసి… తండ్రి ఆత్మహత్య..

Spread the love

ముగ్గురు కుమారులకు ఉరివేసి చంపి తండ్రి సుసైడ్ చేసుకున్న గటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి టంగటూరి కి చెందిన నీరటి రవి (33) నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుండేవారు రూ. 3 వేలు ఇప్పిస్తానని రవి పలువురి వద్ద డబ్బు సేకరించినట్లు సమాచారం. కాగ రవి వద్ద డబ్బు తీసుకున్న వ్యక్తి ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దాంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది .ఆ సంస్థకు సరిగ్గా డబ్బులు కట్టలేక అప్పుల పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పిల్లల కోరివేసి చంపెసారు. తాను ఆత్మహత్య చేసుకున్నారు.

భర్త, పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సమయంలో భార్య పుట్టింటికి వెళ్ళింది భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

Related Posts

You cannot copy content of this page