ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.

దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందినసుందరనేని శేషలత,వైసీపీ నుంచి…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ముగ్గురు కలెక్టర్లను, 5 గురు ఎస్పీలు నియామకం జరిగింది.

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి ప్రకాశం ఎస్పీ సునీల్ పల్నాడు ఎస్పీ బింధు చిత్తూరు ఎస్పీ మణికంఠ అనంతపురం అమిత్ బర్ధార్ నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ కలెక్టర్లు డికే బాలాజీ – కృష్ణవినోద్ కుమార్ – అనంతపురంప్రవీణ్ కుమార్ –…

రంగంలోకి దిగనున్న ముగ్గురు అధినేతలు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు.

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది అని రాజకీయ పార్టీలు…

ముగ్గురు కొడుకులు ఉరివేసి… తండ్రి ఆత్మహత్య..

ముగ్గురు కుమారులకు ఉరివేసి చంపి తండ్రి సుసైడ్ చేసుకున్న గటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి టంగటూరి కి చెందిన నీరటి రవి (33) నెట్వర్క్ మార్కెటింగ్…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచు తరలించారు. ప్రత్తిపాడు…

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం…

తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు..

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి…

You cannot copy content of this page