రంగంలోకి దిగనున్న ముగ్గురు అధినేతలు

Spread the love

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.

ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు.

     నేటి నుంచి ' మేమంతా సిద్ధం ' యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.

      ఇడుపులపాయలోని వైఎస్ సమాధి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 21 రోజులు పాటు సాగనుంది.

      ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేటినుంచి ' ప్రజాగళం ' పేరిట ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

      ఈ నెల 30 నుంచి జనసేనాని పవన్ కళ్యాన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తారు.

Related Posts

You cannot copy content of this page