Whatsapp Image 2024 01 30 At 8.17.50 Pm

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…
Whatsapp Image 2024 01 17 At 5.44.31 Pm

ముగ్గురు వ్యక్తులు ORR సర్వీస్ రోడ్డు మీదుగా నిషేదిత డ్రగ్స్ (గంజాయి

ముగ్గురు వ్యక్తులు ORR సర్వీస్ రోడ్డు మీదుగా నిషేదిత డ్రగ్స్ (గంజాయి) ని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రాగా, ఉదయం 0600 గంటల సమయములో ఇంద్రారెడ్డి నగర్ గ్రామం దగ్గర గల ORR సర్వీస్ రోడ్డు వద్దకు చేరుకొని అక్కడ చూడగా…

లారీ కార్ ఢీ ముగ్గురు మృతి

లారీ కార్ ఢీ. ముగ్గురు మృతి. పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం. వినుకొండ పట్టణం లోనీ మార్కాపురం రోడ్ లో పసుపు లేరు బిడ్జి వద్ద ఈ రోజు తెల్లవా రుజామున లారి ని ఢీ కొన్న కారు. అక్కడి అక్కడే3…

ముగ్గురు వైద్యుల బృందంతో రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం

హైదరాబాద్:హోంగార్డు రవీందర్ మృతదేహానికి మరికొద్దిసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఉస్మాని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ… రవీందర్ 68% గాయాలతో ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకువచ్చారన్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన సమయంలో రవీందర్ అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని…

ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన మహిళ

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయి ద్వారకాపురి కాలనీకి చెందిన సంగిశెట్టి సహదేవులు కుమార్తె మిర్యాల స్వాతి ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది. గతవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ప్రసవించింది. చిన్నారులను ఆసుపత్రి…

కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు

ప్రకాశం జిల్లా…. కంభం నుంచి పొదిలి వైపు వెళ్లే రహదారిలో గొట్లగట్టు పాతపాడు మధ్యలో తాటి చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి సాక్షిత విశాఖపట్నం/జగదాంబ కూడలి(విశాఖ) విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది..ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి(14), దుర్గాప్రసాద్‌(17)తో పాటు మరొకరు మృతి చెందగా, ఐదుగురికి…

You cannot copy content of this page